పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ శివానందం, వైస్ చైర్మన్ మాదాసు రాజశేఖర్ లకు ఇంద్రేశం కౌన్సిలర్ మన్నే లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల సంక్షేమం, మార్కెట్ సదుపాయాల మెరుగుదలపై చర్చించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600